*బిక్కవోలు దేవాలయంలో జరిగిన ఘటన పై rjc, డిసి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయ్యింది…*
*దేవాదాయ శాఖ ఇన్చార్జి ఆర్ జె సి కాకినాడ డిసి విజయరాజ్ బిక్కవోలు దేవాలయంలో తక్షణమే విచారణ…*
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గణపతి దేవస్థానంలో అర్చకుల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, అర్చకులు వేధిస్తూ నిర్మాణం చేపట్టిన ఈఓ కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే ఆపివేయమని ఇంచార్జి ఆర్ జే సి కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయ్ రాజ్ స్థానిక ఈఓ రాంబాబు రెడ్డి కి ఆదేశం…. దేవాలయంలో ఎటువంటి వివాదం లేకుండా పది రోజుల తర్వాత అన్ని సమస్యల గురించి కాకినాడ డిసి కార్యాలయంలో సమావేశం సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని చెప్పి దేవాదాయ శాఖ విచారణను ముగించిన డిసి విజయరాజ్…
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
Also read
- మాజీ భర్త కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసిన మాజీ భార్య.. ఎందుకో తెలుసా?
- Vizag: కత్తులతో కాదూ కంటిచూపుతో చోరీలు.. 79 కేసుల్లో నిందితుడు
- Telangana: సీఐపై సస్పెన్షన్ వేటు.. నగరంలో సంబరాలు.. ఇంతకు అతను ఏం చేశారు?
- కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
- మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ