లోన్ యాప్లో డబ్బులు అప్పుగా తీసుకుని జల్సాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. ఇక యాప్ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేక.. అటు లోన్ యాప్ నిర్వాకులు పట్టే టార్చర్ భరించలేక ఎలాగైనా ఫ్రీగా...
తమ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు. కొత్తగూడెం మెడికల్ కాలేజీ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద మెడికల్ విద్యార్థుల ఆందోళనకు దిగారు....
నాగలుటి దేవాలయం:ఈ దేవాలయం వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ ఆలయంలో వీరభద్ర స్వామి కొలువై ఉంటారు. శ్రీశైలం నడిచే వెళ్లే భక్తులకు కాపలా ఉండేందుకు ఈ స్వామిని ప్రతిష్టించారని...
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి తన మార్ఫింగ్ ఫోటోలను భర్తకు పోస్ట్ చేయడంతో 32 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. మీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త శంకర్ జీతో...
Pakistan Terror Attack : పాకిస్థాన్లో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది సైనికుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు. Pakistan Terror...
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో...
యాదాద్రి, మార్చి 17: అత్తాకోడళ్ల పోరు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఎలాంటి అరమరికలు లేకుండా తల్లీకూతుళ్లు మాదిరి మెదిలే వారు చాలా అరుదు. అలాంటి ఓ ఇంట్లో తాజాగా విషాదం చోటు...
లక్నో, మార్చి 15: హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ షాకింగ్ వీడియో ఉత్తరప్రదేశ్లోని బరేలి సెంట్రల్ నుంచి ప్రసారం అయినట్లు పోలీసులు గుర్తించారు....
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా...