Category : Crime
డబ్బుపై మోజుతో చీకటి దందా.. 8 ఏళ్లలో రూ.4 కోట్ల ఆస్తులు కూడబెట్టిన నీతూబాయి!
ఓ మామూలు కిరాణ దుకాణం నిర్వహించే మహిళ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉండటం తెలంగాణ న్యాబ్ పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద...
Social Media: ఇదేందిది.. అక్కడ చిలుక ని తాకితే డబ్బులు హుష్కాకి.. కొత్త తరహా మోసం
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్థులు.....
చైనా గూఢాచారి నౌకకు విశాఖ సముద్ర తీరంలో ఏం పని..?
భారత రాడార్లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి...
అత్తను తలపై బలంగా మోది.. పుట్టింటికి పారిపోయిన కోడలు.. సీన్ కట్ చేస్తే.. జరిగిన కథ ఇది.!
Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో దారుణం. కొడుకునిచ్చి పెళ్లి చేసిన అత్త పట్ల కోడలు కర్కాశంగా వ్యవహరించింది. రోకలితో మోది కసి తీర్చుకుంది కోడలు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలకు కోల్పోయింది అత్త....
కూతురు మరణం తట్టుకోలేక ఆగిన తల్లి గుండె.. నిమిషాల వ్యవధిలోనే..!
Andhra Pradesh: విశాఖపట్నం నిమ్మకాయల శ్రీనివాసరావు మూడవ వ్రతం అనకాపల్లి జిల్లా దేవరపల్లి కి బతుకుదెరువు కోసం వెళ్ళిపోయారు. అతనికి భార్య ఉషారాణి, 18 ఏళ్ల కూతురు మేఘన ఉన్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘనకు...
ఏసీబీలోనూ అవినీతి అనకొండలు.. ఈ ఐదుగురి అక్రమార్కులు నొక్కేసిన లెక్కలు చూస్తే.!
Andhra Pradesh: ఇతర శాఖల్లోనూ ఇదే విధంగా తనిఖీల పేరుతో హడావుడి చేసి, అ తరువాత డబ్బులు ముట్టగానే మిన్నకుండిపోయే వారు. సీఐయూ అధికారులు, సిబ్బంది సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో తనిఖీ చేసే సందర్భాల్లోనూ సస్పెన్షన్కు...
తిరుమలలో బాలుడి కిడ్నాప్కు షాకింగ్ కారణం.! కిడ్నాపర్ దేవి అరెస్ట్.
తిరుమలలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథకు పోలీసులు శుభం కార్డు వేశారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే మహిళను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్...
ఆత్మ హత్య చేసుకుంటున్నానంటూ పోలీసులకు ఫోన్.. ఆ తర్వాత.?
శాంతి భద్రతలను కాపాడడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడుతూ జనాల మన్ననలు పొందుతున్నారు.. తాజాగా ఆత్మహత్య ప్రయత్నం చేసి కొన...
ముగ్గురు 9వ తరగతి చదువుతున్న హై స్కూల్ విద్యార్థినిలు మిస్సింగ్
ఏలూరు జిల్లా ముగ్గురు 9వ తరగతి చదువుతున్న హై స్కూల్ విద్యార్థినిలు మిస్సింగ్ ఆగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘటన ఉదయం స్కూలుకి వెళ్లి విద్యార్థులు తిరిగి రాకపోవడంతో...
భర్తే కాలయముడైన వేళ.. చెత్తకుండీలో మహిళ మృతదేహం.!
ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ చెత్తకుండీలో మహిళ మృతదేహం లభ్యమైంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. స్థానిక వార్తా వెబ్సైట్ వివరాల ప్రకారం,...