వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో జరిగింది. ఓ మహిళతో ఉన్న సాన్నిహిత్యం వల్ల విజయ్ అనే యువకుడికి, మైనర్ బాలుడికి మధ్య రగడ జరిగింది. విజయ్ తల్లి మైనర్ బాలుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన విజయ్ తో బాలుడికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో విజయ్ పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే విజయ్ ను రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025