నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు.
నెల్లూరు : నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025