పల్నాడు జిల్లా…
*ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో అర్ధరాత్రి టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ…*
కరెంటు తీసేసి రాళ్లతో పెట్రోల్ బాంబులతో విధ్వంసము చేసిన గ్రామస్తులు…
పోలింగ్ ముగిసిన కూడా గ్రామంలో యుద్ధ వాతావరణం
పెద్ద పెద్ద బండరాళ్లతో సీసాలతో దాడులకు తెగబడ్డా టిడిపి,వైసిపి కార్యకర్తలు…
భయాందోళనకు గురైన ప్రజలు…
పోలీసులు రంగ ప్రవేశం చేసినా కూడా పోలీస్ వాహనాల పై రాళ్లు రు ఆందోళనకారులు
పరిస్థితి చేయి దాటడంతో గ్రామంలోకి వెళ్లడానికి కూడా సాహసించలేని పోలీసులు…
గ్రామంలో ఎప్పుడు ఎన్నడు లేని విధంగా రెండు వర్గాలు దాడులకు తెగబడటంతో ఒక్కసారిగా మారి న గ్రామ రూపురేఖలు….
అర్ధరాత్రి గ్రామంలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతులకు గురయ్యాన ప్రజలు.
గొడవ జరిగిన తరువాత రోడ్ల పరిస్థితి ఇలా ఉంది..
Also read
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత