దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడ: దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఇక మహిళతో చనువుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ అధికారి తీరుపై సిబ్బందిలో చర్చ నడుస్తోంది.
విషయం తెలుసుకున్న దుర్గ గుడి ఈవో రామారావు విచారణ కు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన అమ్మవారి దేవస్థానంలో కొందరు ఉద్యోగుల తీరు భక్తుల్లో అసహనాన్ని తెప్పిస్తోంది. దేవస్థానం పరువు, ప్రతిష్ట దిగజారుతుందని భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024