SGSTV NEWS online
Andhra PradeshAssembly-Elections 2024Political

రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…

*టీడీపీ నాయకులు వర్ల రామయ్య కామెంట్స్..*

రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…

సీఎం సెక్రెటరీ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిటికీ విరుద్ధం..

ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి  వైసీపీ మేనిఫెస్టో కార్యక్రమం లో పాల్గొని దాన్ని అభినందిస్తున్నాడు..

సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి..

ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు చూపించాం..

ఆశ్చర్యపోయి,  తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు

Also read

Related posts