*టీడీపీ నాయకులు వర్ల రామయ్య కామెంట్స్..*
రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…
సీఎం సెక్రెటరీ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిటికీ విరుద్ధం..
ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి వైసీపీ మేనిఫెస్టో కార్యక్రమం లో పాల్గొని దాన్ని అభినందిస్తున్నాడు..
సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి..
ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు చూపించాం..
ఆశ్చర్యపోయి, తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025