*టీడీపీ నాయకులు వర్ల రామయ్య కామెంట్స్..*
రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…
సీఎం సెక్రెటరీ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిటికీ విరుద్ధం..
ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి వైసీపీ మేనిఫెస్టో కార్యక్రమం లో పాల్గొని దాన్ని అభినందిస్తున్నాడు..
సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి..
ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు చూపించాం..
ఆశ్చర్యపోయి, తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు
Also read
- Telangana: ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.!
- Liquor Bottle: మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్స్ తీసుకెళ్లిన ఫ్రెండ్.. అక్కసుతో హత్య చేసిన స్నేహితుడు
- శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
- Srisailam: శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం! వీడియో