కిషోర్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్
ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున్న నిప్పంటించి న వైసీపీ అల్లరి మూకలు..
దమ్ము ధైర్యం ఉంటే సక్కగా నిజమైన రాజకీయం చేయండి
ప్రచార రథాన్ని నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారు లేరు
వైసీపీ ఎంపీ గాని,ఎమ్మెల్లే గాని నిజమైన రాజకీయం చేయండి.
జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.
నియోజకవర్గంలో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాకం.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024