BIG BREAKING
కడప జిల్లా
మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– విమలమ్మ మాకు మేనత్త
– మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు
– వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు
– CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం
– ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది
– అందుకే మేము మాట్లాడుతున్నాం
– ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం
– హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం
– విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు
– ఆర్థికంగా బల పడ్డారు
– అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు
– ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి
– వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది
– విమలమ్మ కి వయసు మీద పడింది
– అందులో ఎండా కాలం
– అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




