కృష్ణాజిల్లా :
బాపులపాడు మండలంలో టీడీపీ షాక్…..
నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు.
గన్నవరం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
బాపులపాడు మండలం కె.సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్యతో పాటు మరో 60 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!