ఏలూరు జిల్లా
ముగ్గురు 9వ తరగతి చదువుతున్న హై స్కూల్ విద్యార్థినిలు మిస్సింగ్
ఆగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘటన
ఉదయం స్కూలుకి వెళ్లి విద్యార్థులు తిరిగి రాకపోవడంతో స్కూల్లో ఉపాధ్యాయిని ఎంక్వయిరీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.
ముగ్గురు విద్యార్ధినులు పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయుడు చెప్పడంతో తల్లిదండ్రుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ముగ్గురు మైనర్ విద్యార్థుల అవటం వారిలో ఓ విద్యార్థి కొంత నగదు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్న పోలీసులు
ముగ్గురు మైనర్ విద్యార్థినిలు మిస్సింగ్
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!