ఈ రోజు 14-4-2026వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో గాంధీ నగర్ లో పిల్లి.డేవిడ్ కుమార్ గారి ఇంటి వద్ద జరిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షుడు గారు సభకు అధ్యక్షత వహిస్తూ……….
సమస్యలపై కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించి పోరాడాలని, అలాగే ప్రతీ ఒక్కరూ విద్య నేర్చుకోవాలని,ప్రశ్నించి,పోరాడే తత్వం అలవరచు కోవాలని, పిలుపు ఇచ్చారు.ఇంకా ఈ సభలో I.F.T.U. నాయకులు ఈమని. గ్రీష్మ కుమార్, కుల నిర్మూలన పోరాట సంఘం నేత గెడ్డం. రవీంద్ర, ఇరిగేషన్ ఎంప్లాయీస్ నాయకులు kaatru. వీర్రాజు,పెన్మత్స.సారధి , దాన్మాల రాజు తదితరులు పూల మాలలు వేసి ప్రసంగించారు.
ముందుగా డేవిడ్ కుమార్ గారి తల్లి పిల్లి.కాంతం గారు పూలమాల వేసి సభను ప్రారంభించారు.
పిల్లి.సురేష్ కుమార్
Also read
- బైక్పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
- ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
- వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు.. మీ పూర్వీకుల ఆశీస్సులు లభించి సక్సెస్ మీ సొంతం!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





