పిల్లలకు విషం అన్నం తినిపించి.. తాను ఆత్మహత్య చేసుకున్న భార్య
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాద ఘటన
కల్వకుర్తిలోని తిలక్నగర్లో నివసిస్తున్న ప్రసన్న (40) భర్త భీమ్శెట్టి ప్రకాశ్ 40 రోజుల కిందట మృతి
భర్త మృతి తర్వాత తీవ్ర విషాదంలోకి భార్య ప్రసన్న.. భర్త లేని జీవితం తనకు వద్దంటూ పిల్లలతో సహా మరణించాలని ప్రసన్న నిర్ణయం
31వ తేదీ రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం చేసుకున్న, అనంతరం కుమారుడు అశ్రిత్, కుమార్తె మేఘన (13)కు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించిన అనంతరం తాను కూడా తిని ఆత్మహత్య
పరిస్థితి విషమించి తల్లి కుమార్తె మరణించగా.. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Also Read
- 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా..? ఈ ఆలయాలకు వెళ్లి వస్తే నెలలోనే శుభవార్త!
- తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్మెన్ ఊహించని నిర్ణయం.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..
- అర్ధరాత్రి రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో చోరీ
- మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్ ఘాటు కామెంట్స్





