లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడొకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్ను అధికారులు సీజ్ చేసి, భారీ మొత్తంలో జరిమానా విధించారు.
కదిరి పట్టణం, : లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడొకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్ను అధికారులు సీజ్ చేసి, భారీ మొత్తంలో జరిమానా విధించారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల రెవెన్యూ గ్రామంలోని 3.843 హెక్టార్ల భూమిని వైకాపా నాయకుడు రమేశెడ్డి, ఆయన కుమారుడు సాయిప్రణీత్రెడ్డి.. శివసాయి కన్స్ట్రక్షన్ పేరిట లీజుకు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఆది, సోమవారాల్లో మైనింగ్ ఏడీ రామమోహన్రావు, సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి క్వారీతో పాటు క్రషర్ను సీజ్ చేశారు. రూ.12.89 కోట్ల జరిమానా విధించారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





