*తనపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించిన తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్…!!*
పని పాట లేని మీడియా ఛానల్స్,, టిడిపి సోషల్ మీడియా వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు
పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గాని నాకు పట్టలేదు
దేవినేని బ్లడ్ లోనే ధైర్యం ఉంది
రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు, వైసిపి కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నా
నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను
తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు
నా తండ్రి నెహ్రూ గారు ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు
టిడిపి నేతలు కార్యకర్తలు లాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు
వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా…
వైసిపి కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా
*పని పాట లేని టిడిపి సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దు…..!*
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





