పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు కి చేదు అనుభవం..
*తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్థులు…..*
*చూద్దాం చేద్దాం..అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగిన గ్రామస్తులు..దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు వేలు చూపిచ్చుకుంటూ నాకు కుదిరినప్పుడు చేస్తా అని చెప్పిన వైనం…నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.. మరియు కొన్ని మీడియా ఛానెల్స్ లలో కూడా టెలికాస్ట్ అయ్యింది
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!