పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు కి చేదు అనుభవం..
*తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్థులు…..*
*చూద్దాం చేద్దాం..అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగిన గ్రామస్తులు..దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు వేలు చూపిచ్చుకుంటూ నాకు కుదిరినప్పుడు చేస్తా అని చెప్పిన వైనం…నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.. మరియు కొన్ని మీడియా ఛానెల్స్ లలో కూడా టెలికాస్ట్ అయ్యింది
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!