పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు కి చేదు అనుభవం..
*తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్థులు…..*
*చూద్దాం చేద్దాం..అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగిన గ్రామస్తులు..దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు వేలు చూపిచ్చుకుంటూ నాకు కుదిరినప్పుడు చేస్తా అని చెప్పిన వైనం…నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.. మరియు కొన్ని మీడియా ఛానెల్స్ లలో కూడా టెలికాస్ట్ అయ్యింది
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..