• యువతులను కిరాయికి తీసుకొచ్చి ఏడాదిగా దందా
• పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువు
జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
గది కిరాయి రోజుకు రూ.వెయ్యి
కాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.
Also read
- Garuda Puran: గరుడ పురాణం ప్రకారం హత్య చేయడం.. చేయించడం మహా పాపం.. ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా..
- Tulasi Puja: తులసికి పాలు, చెరకురసం ఈ రోజుల్లో సమర్పించండి.. జీవితంలో డబ్బులకు కొరత ఉండదు..
- మరో హనీమూన్ మర్డర్.. ఐస్ క్రీం ఫ్రీజర్లో డెడ్ బాడీ! సర్ఫ్రైజ్ అని ఇంటికి పిలిచీ..
- గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్! ఏం జరిగిందంటే..?
- Telangana: ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకొని దొంగతనాలు స్టార్ట్ చేసిన జంట.. కట్చేస్తే..