ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా సీఎం దంపతులు విజయవాడ పటమట అన్న క్యాంటీన్కు వచ్చారు. అక్కడ పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ పర్యటనలో ఒక్కసారిగా అనూహ్య ఘటన జరిగింది. కార్యక్రమం అనంతరం సీఎం బయట మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన సేఫ్టీ టీంలో భాగమైన NSG కమాండో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రమైన ఎండ నేపథ్యంలో సదరు కమాండో వడదెబ్బకు గురైనట్లు సమాచారం.
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





