తిరుపతి జిల్లా: జిల్లాలోని నాయుడుపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేటలోని అమరావతి లాడ్జి నందు ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిని ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన జంటను కుప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మణి, శిరీషగా గుర్తించారు.
ఈ ఘటనలో శిరీష ఉరి వేసుకుని ఉండగా, మణి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే లాడ్జి గది తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు.
Also read
- వాలంటైన్స్ డే రోజు విషాదం.. ప్రియుడి కళ్లముందే ప్రియురాలు మృతి..
- అత్తాపూర్లో న్యాయవాది దారుణహత్య
- జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొట్టి కారు పల్టీలు
- స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్
- నేటి జాతకములు…15 ఫిబ్రవరి, 2026





