కిషోర్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్
ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున్న నిప్పంటించి న వైసీపీ అల్లరి మూకలు..
దమ్ము ధైర్యం ఉంటే సక్కగా నిజమైన రాజకీయం చేయండి
ప్రచార రథాన్ని నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారు లేరు
వైసీపీ ఎంపీ గాని,ఎమ్మెల్లే గాని నిజమైన రాజకీయం చేయండి.
జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.
నియోజకవర్గంలో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాకం.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!