ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు.. దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
Also read
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?
- పల్నాడు: పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు