July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024PoliticalViral

వైకాపా ప్రలోభాలు.. ఓటర్లతో దేవుడిపై ప్రమాణం!వీడియో వైరల్



ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు.. దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

Also read

Related posts

Share via