ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు.. దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..