మన్యంలో మోగుతున్న డేంజర్ బెల్స్.. పట్టించుకోని అధికారులు..
పార్వతీపురం మన్యం జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ తాండవిస్తున్నాయి. రోగులు సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిబ్బందికి వైద్య...