సకాలంలో వైద్యం అందకపోవడంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మృతి చెందారు. పీహెచ్సీ నిర్లక్ష్యమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా.. తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని వైద్యుడు తెలిపారు. దుమ్ముగూడెం, : సకాలంలో వైద్యం...
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు ఓ యువకుడు. కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదం అతడిని హాస్పిటల్ బెడ్ ఎక్కేలా చేసింది. కాసేపట్లోనే పసుపు బట్టల్లో మెరిసిపోవాలని కలలు కన్న ఆ...
ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.....