Cyber fraud: అడ్వర్టైజ్మెంట్ పేరు చెప్పి ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.81 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వివరాలు Cyber fraud అమయాకుల నుంచి డబ్బులు కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు (Cyber...
హైదరాబాద్: సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సుధాకర్ రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతలో రూ.5 లక్షలు...
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. కృత్తివెన్ను: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు. దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం...
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు...
‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు అమరావతి: ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’...
పెదకాకాని (గుంటూరు) : గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్ వాహనాలు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. టాటా ఏస్లో 9 మంది కూలీలు ఉదయం...
వైకాపా ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై...
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్కు...