ఆంధ్ర ప్రదేశ్ : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్..
మరో 10 రోజుల్లో కోర్సు పూర్తి! ఇంతలో దారుణంతాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మరో విద్యార్ధిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ భవనంపై...