April 11, 2025
SGSTV NEWS

Tag : Smuggling

CrimeNational

ఓరి మీ మొహాలు మండ.. పోస్టాఫీసుకు పార్సిల్.. ఏముందా అని ఆరా తీయగా

SGS TV NEWS online
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో చోట గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.. అయితే.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రకరకాల ప్లాన్‌లతో స్మగ్లింగ్ చేస్తున్నారు. రకరకాల...
Andhra PradeshCrime

వరిపొట్టు, కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ.. అనుమానంతో చెక్ చేయగా..

SGS TV NEWS online
తిరుపతి జిల్లాలో స్మగ్లర్ రూటే సపరేట్ అన్నట్లు స్మగ్లింగ్ కొనసాగుతోంది. పుష్ప సినిమా తలదన్నే రీతిలో స్మగ్లర్ల స్టైల్ మారింది. శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ తరలింపు బయటపడింది. టర్బో లారీల్లో ఇసుకను నింపి, దానిపైన...
Andhra PradeshCrime

Andhra Pradesh: అక్కడ ఎలారా.. ట్రాక్టర్ ట్రక్కు కింద గుట్టుగా.. బిత్తరపోయిన పోలీసులు

SGS TV NEWS online
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్‌ స్కెచ్చులతో పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఖాకీలు ఏమైనా తక్కువ తిన్నారా..? తమ మార్క్ తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండడంతో...
Andhra PradeshCrime

Watch Video: హైవే‎పై కంటైనర్ పంచర్.. అనుమానం వచ్చి చెక్ చేయగా షాక్..

SGS TV NEWS online
ఏపీ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం స్మగ్లింగ్ సెంటర్‎గా మారింది. తమిళనాడు నుంచి కుప్పం మీదుగా కర్ణాటకకు ఉన్న రూట్‎లో స్మగ్లింగ్ జరుగుతోంది. స్మగ్లర్ల అక్రమ వ్యాపారం ఈ రాంగ్...
Andhra PradeshCrime

Andhra Pradesh: లాడ్జిలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. సీన్ కట్ చేస్తే, కళ్లు జిగేల్..

SGS TV NEWS online
విజయనగరం జిల్లాలో గంజాయి అరికట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి. అలా జిల్లాలో వెలుగులోకి వచ్చిన వ్యాపారాల్లో బంగారం అక్రమ రవాణా కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తీగ లాగితే...
Andhra PradeshCrime

భారీగా చౌక బియ్యం పట్టివేత

SGS TV NEWS
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. తిరువూరు, : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు...
Andhra PradeshCrime

మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య

SGS TV NEWS online
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు. దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం...
Andhra PradeshAssembly-Elections 2024Crime

పైనుంచి చూస్తే టమాటా పెట్టెలే.. లోపల చెక్ చేయగా…

SGS TV NEWS online
కంత్రీలు.. జగజ్జంత్రిలు..  క్రైమ్ చేయడానికి వీళ్లు చాలా క్రియేటివిటీ వాడుతున్నారు. పోలీసులను మాయ చేసేందుకు పుష్ప రేంజ్‌ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు విసృతం చేయడంతో వీళ్ల నక్కజిత్తులు పారడం లేదు. ...
CrimeTelangana

వరంగల్ : రైల్లో ఇద్దరు మహిళల బిత్తరచూపులు.. అనుమానమొచ్చి వారి బ్యాగులు చెక్ చేయగా

SGS TV NEWS online
గలీజ్ దందా…. జైలుకి వెళ్లి వచ్చినా రూట్ మార్చడం లేదు. డబ్బు ఆశచూపి మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. ఎంతో కొంత డబ్బు వస్తుందని ఆశించి.. అమాయక మహిళలు అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా వరంగల్ రైల్వే...