యువకుల నుంచి డబ్బులు స్వాధీనం.. సస్పెన్స్ మూవీ థ్రిల్లర్ను తలపించే ఓ సంఘటన
రాచకొండ కమిషనరేట్ పరిధిలో సస్పెన్స్ మూవీ థ్రిల్లర్ను తలపించే ఓ సంఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం...