June 29, 2024
SGSTV NEWS

Tag : Palnadu

Andhra PradeshAssembly-Elections 2024Crime

నిందితులు తెలిసినా అరెస్టు చేయలేదు

SGS TV NEWS online
అమరావతి  : ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణల్లో నిందితులను రక్షించే విధంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారని సిట్‌ నివేదిక పేర్కొంది. ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన...
Andhra PradeshAssembly-Elections 2024Crime

AP News: ఆ ఇంట్లో వినియోగించని బాత్రూం ఓపెన్ చేసిన పోలీసులు షాక్…వీడియో

SGS TV NEWS online
గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి… అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్...
Andhra PradeshAssembly-Elections 2024Crime

AP Election 2024:పోలింగ్‌కు ముందే… పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే

SGS TV NEWS online
.. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు...
Andhra PradeshAssembly-Elections 2024Crime

టీడీపీ తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చారని దాడి

SGS TV NEWS online
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో ఘటనరెంటచింతల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. రెండు...
Andhra PradeshCrime

ఆంధ్రప్రదేశ్ లో: అమానుషం.. బరితెగించిన మృగాళ్ళు.. మైనర్ బాలుడిపై లైంగిక దాడి..!

SGS TV NEWS online
ఆ మగాళ్లు మృగాల్లా మారారు. అభం శుభం తెలియని బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉచ్చం నీచం మరిచి పశువుల్లా ప్రవర్తించారు. న్యాయం చేయాలని సూచించిన పెద్దల మాటను పెడచెవిన పెట్టారు. బ్రతుకు తెరువు...
Andhra PradeshPolitical

వైసీపీ, కాంగ్రెస్ లు ఒక్కటే.. ఆ పార్టీలను నమ్మొద్దు – ప్రజాగళం సభలో ప్రధాని మోడీ..

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో ఎన్డీఏ కూటమి ‘ప్రజాగళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై...
Andhra PradeshPolitical

ప్రజాగళం సభలో టవర్లపైకి ఎక్కిన అభిమానులు.. దిగిపోవాలని కోరిన ప్రధాని మోడీ

SGS TV NEWS online
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా పలువురు అభిమానులు లైటింగ్ టవర్ ఎక్కారు. దీంతో ప్రధాని కల్పించుకొని...