June 29, 2024
SGSTV NEWS

Tag : NDA

Andhra PradeshAssembly-Elections 2024Political

ఖాకిపై కన్నెర చేసిన కామినేని..కామినేని శ్రీనివాస్

SGS TV NEWS online
*ఖాకిపై కన్నెర చేసిన కామినేని…* *అందరి ని గుర్తుపెట్టుకుంటా..* *ఈ ఐదు సంవత్సరాలు ఎవరిని వదిలేది లేదు…* *ఏ స్థాయి అధికార అయినా సరే  సహించను..* *అధికారం ఉంది కదా అని మీ ఇష్టం...
Andhra PradeshAssembly-Elections 2024Lok Sabha 2024

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల...
Andhra PradeshAssembly-Elections 2024Political

వైసీపీకి బైబై-సుజనాకు జైజై

SGS TV NEWS online
బుద్ధా దివాకర్ నేతృత్వంలో బీజేపీలో భారీ చేరికలు భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం కొన్ని వారాలుగా రద్దీగా ఉంటోంది. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, పలు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు....
Andhra PradeshAssembly-Elections 2024Political

కొండంత ప్రజాభిమానం మధ్య దెందులూరులో కొనసాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం

SGS TV NEWS online
*దెందులూరు / 29.04.2024* *కొండంత ప్రజాభిమానం మధ్య దెందులూరులో కొనసాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం* *విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఏలూరు రూరల్ మండలం జాలిపూడి,...
Andhra PradeshAssembly-Elections 2024Political

టీవీ9 యాజమాన్యానికి రమేష్ బాబు హెచ్చరిక… వీడియో

SGS TV NEWS online
ఈరోజు టీవీ9 లో గన్నవరం నియోజవర్గం NDA కూటమి అభ్యర్థి పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అవి ఏమాత్రం కూడా నిజం కాదు అని , గన్నవరం నియోజవర్గం , జనసేన పార్టీ...
Andhra PradeshPolitical

వైసీపీ, కాంగ్రెస్ లు ఒక్కటే.. ఆ పార్టీలను నమ్మొద్దు – ప్రజాగళం సభలో ప్రధాని మోడీ..

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో ఎన్డీఏ కూటమి ‘ప్రజాగళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై...
Andhra PradeshPolitical

మా జెండాలు వేరు కావచ్చు.. మా ఎజెండా ఒక్కటే – చంద్రబాబు నాయుడు

SGS TV NEWS online
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. తమ మూడు పార్టీల జెండాలు వేరైనా, ఎజెండాలు...
Andhra PradeshPolitical

ప్రజాగళం సభలో టవర్లపైకి ఎక్కిన అభిమానులు.. దిగిపోవాలని కోరిన ప్రధాని మోడీ

SGS TV NEWS online
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా పలువురు అభిమానులు లైటింగ్ టవర్ ఎక్కారు. దీంతో ప్రధాని కల్పించుకొని...