ఈరోజు టీవీ9 లో గన్నవరం నియోజవర్గం NDA కూటమి అభ్యర్థి పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అవి ఏమాత్రం కూడా నిజం కాదు అని , గన్నవరం నియోజవర్గం , జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు గారు స్పష్టం చేశారు ఎన్డీఏ కూడా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారిని 30 వేల పైబడి మెజార్టీ తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని రమేష్ బాబు గారు తెలియజేశారు మరొకసారి ఇలాంటి వార్తలు వస్తే కనుక లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని టీవీ9 యాజమాన్యానికి రమేష్ బాబు గారు హెచ్చరిక జారీ చేశారు. గన్నవరం నియోజవర్గంలో జనసేన పార్టీ నుంచి నాయకులకు గాని ,జనసైనికులకు గాని, వీర మహిళలు గాని ఎటువంటి అసంతృప్తి లేదని వారందరూ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు
Also read
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?
- Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!
- మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..