Miyapur Land Issue: ఉద్రిక్తతకు అసత్య ప్రచారమే కారణమా..? మియాపూర్లో ఏం జరిగింది..
అసత్య ప్రచారం ఆందోళనలకు కారణమైంది. మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయిస్తున్నారన్న ఫేక్ న్యూస్…ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అమాయక ప్రజలను రెచ్చగొట్టి పలువురు నాయకులు భూకబ్జాకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు చెప్పడం...