• కత్తితో పొడిచి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు• ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నంజిల్లాలోని భైరవునిపల్లిలో ఘటన నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలోశుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం...
తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై.. వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. పసుపుజెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు, క్రికెట్ బ్యాట్తో తీవ్రంగా కొట్టాయి. తుమ్మపూడి(దుగ్గిరాల), : తెదేపా గెలిచిందన్న సంతోషంలో...
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలనుబలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్ లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు...
హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సంపత్ కుమార్ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం ఉదయం ధర్మవరం చెరువు ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల మేరకు హిందూపురం...
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చికెన్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులు విశాఖలో పట్టుబడ్డారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో కోల్కతా పారిపోతుండగా విశాఖ జీఆర్పీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కుర్బాన్ సహా...
కందుకూరు: బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళంకు చెందిన వనజాక్షి (27)కి కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెంకు చెందిన చిమటా శివకృష్ణతో...