Andhra Pradesh: బాపట్ల యువతి అఘాయిత్యం.. హత్య కేసుతో సంచలనం.. ముగ్గురు అరెస్ట్
అత్యాచారాలపర్వంలో మరో దారుణం ఇది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి కొట్టి చంపేశారు కామాంధులు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై...