SGSTV NEWS online

Tag : Andhra Pradesh

రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..

SGS TV NEWS online
మార్కాపురం జిల్లాలోని పామూరు సమీప నెల్లూరు హైవే జంక్షన్ వద్ద మైనింగ్, పోలీసు, ఆర్మీ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి...

ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!

SGS TV NEWS online
కర్నూలు జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి...

ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..

SGS TV NEWS online
సోషల్ మీడియాలో వచ్చే తెలియని అమ్మాయిల మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నారా? అయితే ఈ షాకింగ్ స్టోరీ మీ కోసమే. ఫేస్‌బుక్‌లో...

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

SGS TV NEWS online
క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు...

పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం..! అంతర్రాష్ట్ర ముఠాపై పోలీసుల హై అలర్ట్

SGS TV NEWS online
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రమాదకర ధార్ గ్యాంగ్ కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పగటిపూట దుప్పట్లు, బ్యాగులు అమ్మే సాధారణ వ్యాపారుల్లా...

ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..

SGS TV NEWS online
నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం...

అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..

SGS TV NEWS online
చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు సిద్ధార్థకు ఈత నేర్పించేందుకు వెళ్లిన...

మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!

SGS TV NEWS online
సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు మహిళల బంగారు ఆభరణాలు దోచుకున్న దుండగులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు 9 రౌండ్ల కాల్పులు...

నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..

SGS TV NEWS online
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట మధ్య విభేదాలు తలెత్తాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఊర్మిళ.. తాడేపల్లికి చెందిన నాగరాజును...

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు

SGS TV NEWS online
తూర్పుగోదావరి జిల్లాలో రెండు నెలల క్రితం మరణించిన ఓ గర్భిణీ మృతి కేసు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా...