క్లాస్ రూమ్లో దారుణం జరిగింది. చిన్న గొడవ కారణంగా ఉపాధ్యాయుడిపై విద్యార్థి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగింది.
చిన్న కారణం గొడవగా మారడంతో విద్యార్థిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడారు. దీంతో కోపోద్రికుడైన విద్యార్థి అందరూ చూస్తుండగా, వీడియో తీస్తున్నా సరే ఉపాధ్యాయుడిపై పిడుగుద్దులు కురిపించారు. మిగిలిన టీచర్లు చెబుతున్నా వినకుండా స్టూడెంట్ దాడి చేయడంతో ఉపాధ్యాయుడి విలవిలలాడిపోయారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాధ్యాయుడు దుర్భాషలాడటంపై కొందరు విమర్శస్తుంటే మరికొందరు మాత్రం చిన్న వయసులో విద్యార్థిని ఇప్పుడు కట్టడి చేయాలని, లేని పక్షంలో ఉన్మాదిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Also read
- బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
- పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా
- హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్ త్రివేణి..
- Andhra: అరేయ్ ఏంట్రా ఇది.. ఐపీఎల్ సీజన్ అని.. ఇంట్లోనే దర్జాగా డెన్ పెట్టారు.. కట్ చేస్తే..
- Meals in a day: మూడు పూటలా
భోజనం చేయాలన్నది కచ్చితంగా పాటించాల్సిన నియమమా?





