అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది. కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్లో ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదానికి ముందే ఆయన బైక్ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరుల ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఎం, డీజీపీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Also read
- వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చేదారిలేక..భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
- వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని చంపిన కుమారులు
- మనువాడిన 8 నెలలకే మట్టుబెట్టాడు
- హైదరాబాద్లో లవ్ జిహాద్… హిందువుగా పేరు మార్చుకుని ఫస్ట్ నైట్ రోజు!
- Weekly Horoscope: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. ఈ వారం ఎవరికి ఎలా ఉంటుంది?





