కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్స్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో
కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గo: ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నా పేరు చెప్పగానే ఆర్డీవో తక్షణమే నన్ను బయటకు పంపించి వేసి నాపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పారని కొడాలి
*దెందులూరు* *25/04/2024* /పత్రికా ప్రకటన 🟡 *దెందులూరులో చింతమనేని విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం – గ్రామ గ్రామాన చింతమనేనికి ప్రజల బ్రహ్మరథం* 👉🏻 *పెదవేగి మండలం వేగివాడ, తాళ్ల గోకవరం, కే.కన్నాపురం గ్రామాల్లో
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు లో మాజీ మంత్రి ఆచంట టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయాన్ని ఆకాంక్షిస్తూ పితాని సత్యనారాయణ కోడలు నాగ సాహితీ ఇంటింటా ప్రచారం
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. పులివెందుల: సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు.
ఓ పబ్ మరొక అడుగు ముందుకు వేసి ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక జగ్గు బీర్ ఉచితంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది.
మేషం (26 ఏప్రిల్, 2024) ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం,
తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నమ్మ సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసారు… సౌభాగ్యమ్మ స్వయంగా రాసిన లెటర్
తమ సమస్యలు పరిష్కరించలేదని నిలదీతరోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలుచేసేదేంలేక వెనుదిరిగిన వైసీపీ మంత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను