SGSTV NEWS online
Home Page 948
Andhra PradeshCrime

సిగ్నల్’ చోరీ 

SGS TV NEWS online
• దేశంలో పెరుగుతున్న టెలికాం పరికరాల దొంగతనాలు• ఆరు నెలల్లో 17 వేల రేడియో రిమోట్ యూనిట్ల చోరీ• టెలికాం కంపెనీలకు రూ.800 కోట్ల మేర నష్టాలు• చోరీలను అరికట్టాలని కేంద్రానికి సీఓఏఐ విజ్ఞప్తి
Andhra PradeshCrime

ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ

SGS TV NEWS online
• రూ.18,41,300 నగదు అపహరణ కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్ లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను
CrimeTelangana

వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి!

SGS TV NEWS online
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్ శివారు లూనావత్ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. , చిల్పూర్ :జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్
Andhra PradeshCrime

పెంచుకునేందుకు తెచ్చి.. గొంతు కోసి పాడె కట్టి

SGS TV NEWS online
నవ మాసాలు మోసింది లేదు.. పురిటి నొప్పులు భరించింది కాదు..కానీ అమ్మ అని పిలిపించుకుంది. తొమ్మిదేళ్ల పాటు పెంచిన అనుబంధం గుర్తుకు రాలేదు… ఆ తల్లిదండ్రులకు. ఆస్తిపై మక్కువతో పెంచిన కూతురినే కత్తితో కిరాతకంగా
Telangana

నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను.మెగాస్టార్ చిరంజీవి

SGS TV NEWS online
హైదరాబాద్: రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రామోజీరావులో అందరూ ఓ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. కానీ, నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం పార్టీని
Telangana

నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానాలు పడ్డారు: రాజేంద్ర ప్రసాద్

SGS TV NEWS online
రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు.
Andhra Pradesh

జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది”: స్వర్గీయ రామోజీరావు అస్తమయం..చింతమనేని

SGS TV NEWS online
*దెందులూరు 08.06.2024* పత్రికా ప్రకటన *”జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది”: స్వర్గీయ రామోజీరావు అస్తమయం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.*————–*”జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు
Telangana

రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు*

SGS TV NEWS online
* రామోజీ రావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు ‘రూపర్ట్ మర్డోక్’గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(87) వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో
CrimeTelangana

చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం.. క్యూలైన్‌ తోపులాటలో వ్యక్తి మృతి

SGS TV NEWS online
మృగశిర కార్తె నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప పంపిణీ కార్యక్రమం మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు జూన్ 8న ఉదయం నుంచి.. చేప ప్రసాదం పంపిణీ షురూ చేశారు. చేప ప్రసాదం
Crime

మహిళ దారుణ హత్య

SGS TV NEWS online
• కత్తితో పొడిచి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు• ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నంజిల్లాలోని భైరవునిపల్లిలో ఘటన నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలోశుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం