*” కంచికచర్ల మండలం : *బత్తినపాడు మరియు చెవిటికల్లు గ్రామాల ఎస్సీ కాలనీలలో* నందు శనివారం నాడు రాత్రి జిల్లా/నియోజకవర్గ/మండల/గ్రామ తెదేపా జనసేన ఎస్సీ సెల్ నేతలు, స్థానిక ప్రజానీకంతో *”మన పల్లెకు మన
గబ్బిలాలు వీటి గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. వీటి పేరు చెపితే అణువణువునా భయం పుడుతుంది. ఎందుకంటే యావత్తు ప్రపంచాన్ని వణికించి.. ఎంతో మంది ప్రాణాలు తీసిన కరోన మహమ్మారి ఈ గబ్బిలాల
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన యువజన శ్రామిక రైతు
నిడదవోలు నియోజకవర్గం….ఈరోజు కానూరులో శ్రీనివాస నాయుడు గారు నిర్వహించే దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి. హాజరవుతున్న సోదరులకు కొన్ని ప్రశ్నలు… కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి
పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఉగాండాకు చెందిన కొండ జాతి కోతులను ఇచ్ఛాపురం చెక్పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ అరుదైన కొండ కోతుల అక్రమ రవాణా వెనుక
ఫాల్గుణం… విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు *”పయోవ్రతం”* ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక