తాండూరు రూరల్: పాముకాటుతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విట్టల్ రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం
బర్త్ డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది నూజివీడు రూరల్, :
కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది. శాయంపేట, : కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ
కమలాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి: కమలాపూర్ గ్రామ
పోలీసు యాప్లను హ్యాక్ చేసి, అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఎట్టకేలకు పట్టుకుంది. ఉత్తర ప్రదేశ్ లో ని ఝాన్సీకి చెందిన జతిన్కుమార్గా నిర్ధారణ దిల్లీలో
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నవరత్నాల గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఇంతకీ.. ఏంటీ నవరత్నాలు గుడి?.. దాని స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఎన్నికల తర్వాత కూడా ఏపీ
విశాఖపట్నంలో ఓ యువకుడు అర్థరాత్రి నానా హంగామా సృష్టించాడు. హోర్డింగ్ ఎక్కి.. చేతిలో కత్తి పట్టుకుని.. దగ్గరకు వస్తే చస్తానని బెదిరించాడు. ఎందుకంటే నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. రోడ్డు మీద బైఠాయించడం, నిరాహార
రెంటచింతల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా డయేరియా ప్రభలింది. రెంటచింతల మండలంలో ఆదివారం డయేరియాతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తామని టీజీపీఎస్సీ