Train Robbery: శిర్డీ ఎక్సప్రెస్ లో భారీ చోరీ
శిర్డీ ఎక్సప్రెస్ లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. Also read :కొడవలి తో
