చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. డి.హీరేహాళ్, : చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని
• భార్యాపిల్లలను గెంటేసి ఇంటికి తాళం వేసిన ప్రబుద్ధుడు • ఆపై తల్లిదండ్రులతో కలిసి పరార్ • వరంగల్ కరీమాబాద్లో ఘటన • మిల్స్కాలనీ పీఎస్లో బాధితురాలి ఫిర్యాదు ఖిలా వరంగల్ : ‘ఆడపిల్లలు
రహమత్నగర్: చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అనేక రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వరుస దాడులతో ఇప్పటికే చాలామంది డ్రగ్స్ కన్జ్యూమర్లలో కొంచెం మార్పు కనిపిస్తుంది. హైదరాబాదులో ఉండే పబ్బులు అందులో చేసుకుంటున్న
భర్త దారుణ హత్య కేసులో ఏ 1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందుతురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య చేసుకున్నాని.. ప్రాణాలు పోతున్నాయంటూ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముగ్గురు యువకులతో తిరిగిన ఒక యువతి కన్న తండ్రిని కడతేర్చి కటకటాలు పాలయ్యింది. మదనపల్లిలోని పోస్టల్ అండ్ టెలికం కాలనీలో ఉంటున్న టీచర్ దొరస్వామి హత్య కేసులో హంతకురాలు హర్షిత
స్కూల్ ప్రిన్సిపాల్గా ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నారు. రెండు రోజుల్లో వారి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆమె స్కూల్ ప్రిన్సిపాల్గా చేస్తూ..
కన్నడ నాట సంచలనం కలిగించింది రేణుకా స్వామి హత్య. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని హత్య చేయించాడు కన్నడ నటుడు దర్శన్. కాగా, ఈ కేసులో ఒక్కొక్క నిజాలు
ఇటీవల కాలంలో ప్రేమ కారణంగా జరిగే హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద ఒప్పుకోకపోవడం, ప్రియులు మోసం చేయడం..కారణం ఏదైనా కావచ్చు..కానీ నిండు జీవితాలు బలైవుతున్నాయి. ప్రేమ అనే పదం ప్రతి ఒక్కరి నోటి
ఉన్నత విద్య, ఉద్యోగం, భవిష్యత్తుపై ఆశలు, ఆశయాలతో చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. కానీ అక్కడకు వెళ్లాక పరిస్థితులు మరోలా మారుతున్నాయి. జాతి వివక్ష, ఇతర ఘటనల కారణంగా పలువురు ఇండియన్స్ మృత్యువాత