హైదరాబాద్ : రూ.200ల కోసం మొదలైన చిన్న గొడవ ఓ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపై 20 మంది దాడి చేయడంతో అతడు రెండేళ్లపాటు మంచాన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
స్నేహితుల దినోత్సవం ఎంతోమంది స్నేహితుల మధ్య ఒకచోట చేర్చి ఆనందాన్ని నింపితే.. మరి కొంతమందికి తీవ్ర విషాదంలో నెట్టేసింది. విశాఖ జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ఘటనలు స్నేహితులతో పాటు ఆ కుటుంబాలకు అంతులేని
Nuzvid Crime : కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి పార్థసారిథి సీరియస్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి,
‘గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు. నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలి. ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో‘
దొంగతనం చేసిందని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారు. పోలీసు దెబ్బలకు, ఆ థర్డ్డిగ్రీ ఎఫెక్ట్కి నడవలేని స్థితికి చేరుకుందా మహిళ.. కదల్లేని స్థితిలో తీవ్ర నొప్పులతో అల్లాడుతోంది.. 10
మేషం (6 ఆగస్టు, 2024) మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్త పోటు గలవారు, మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది.. దీంతో పోలీసులు వెంబడించి ఆపి చెక్ చేశారు.. ఈ క్రమంలో 8క్వింటాళ్ల గంజాయ్ గుట్టు బయటపడింది.. సుమారు మూడు
దూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని జియాగూడ పురాణపుల్ కమ్మరివాడ దూల్పేట్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2.550 గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దూల్పేట్ లో గంజాయి పై దాడులు జరుగుతున్నాయి అనే సమాచారం
తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి గాయపడింది. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు