SGSTV NEWS online
Home Page 865
CrimeNational

ఘోరంగా మోసపోయిన కర్ణాటక యువతి నందితా శెట్టి! సినిమా ఛాన్స్ ల పేరుతో!

SGS TV NEWS online
సినిమా ఆఫర్స్ అంటూ ఈమధ్య కాలంలో చాలానే ఫేక్ ముఠాలను చూస్తూ వస్తున్నాం. వారి గురించి చాలానే వార్తలు వస్తున్నాయి. అలా ఒక యువతి సినిమా ఛాన్స్ పేరిట ఘోరంగా మోసపోయింది. సినిమాలాంటి రంగుల
CrimeTelangana

ప్రేమ జంటలే టార్గెట్ గా పోలీస్ హోంగార్డు దారుణం! ఏం చేశాడంటే..

SGS TV NEWS online
Hyderabad: ఎంతో మంది పోలీసులు నీతి నిజాయితీతో పని చేస్తూ..ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు చేసే చేష్టాలు, చర్యల కారణంగా డిపార్ట్ మెంట్ కి అపకీర్తి స్తుంది. లైంగివేధింపులు, లంచాలు, అసాంఘిక
CrimeNational

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..

SGS TV NEWS online
వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి
CrimeUttar Pradesh

Road Accident: మానవత్వం మరిచి.. పాలు పట్టుకుని వెళ్లిపోయారు!

SGS TV NEWS online
Road Accident: యూపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో లారీ  డ్రైవర్ మరణించారు. స్థానికులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ప్రమాదంలో దెబ్బతిన్న పాల ట్యాంకర్ నుంచి పాలు పట్టుకొని వెళ్లిపోయిన ఘటన ఇప్పుడు వైరలవుతోంది.
Andhra PradeshCrime

ఆర్థిక విభేదాల వల్లే వృద్ధుడి హత్య..?

SGS TV NEWS online
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురానికి చెందిన పసుపులేటి సుబ్బరాయుడి హత్యకు ఆర్థిక విభేదాలే కారణమని తెలుస్తోంది. కర్నూలు, మహానంది, : నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురానికి చెందిన పసుపులేటి సుబ్బరాయుడి హత్యకు
Andhra PradeshCrime

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య

SGS TV NEWS online
మంత్రాలయం : అనుమానాస్పద స్థితిలో ఎపి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామం మోడల్‌ స్కూలులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు…
Andhra PradeshCrime

ఇడుపులపాయ ట్రిబుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

SGS TV NEWS online
వేంపల్లె (కడప) : ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి చెందిన విద్యార్థి జమీషా ఖురేషీ (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో విషాదఛాయలు
CrimeUttar Pradesh

రోడ్డుపై వెంటపడ్డ ఆకతాయిలు.. కంగారులో రైలెక్కి 140 కిమీ వెళ్లిపోయిన బాలికలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే

SGS TV NEWS online
రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను కొందరు ఆకతాయిలు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు గూడ్స్‌రైలు ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించారు. అనంతరం ఇద్దరు అమ్మాయిలను గుర్తించిన ట్రెయిన్‌ గార్డు రవినీత్‌ ఆర్య వారిని కాపాడాడు.
Andhra PradeshCrime

విషాదంగా ముగిసిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ కేసు.. ఆ కారణంతో

SGS TV NEWS online
మరో 15 రోజుల్లో పెళ్లి . ఇంట్లో సందడి నెలకొంది. పెళ్లి షాపింగ్ మొదలైంది. అంతలో పెళ్లి కూతురు మిస్సింగ్. ఉద్యోగం చేస్తున్న చోట, ఇతర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. చివరకు ఆచూకీ
Andhra PradeshCrime

Vizag News: విశాఖలో నడిరోడ్డుపైనే ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు – భారీగా ట్రాఫిక్ జామ్

SGS TV NEWS online
Visakhapatnam News: విశాఖపట్నంలో విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజీ స్టూడెంట్స్ బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మార్గంలో భారీగా