బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్లోని బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖీత్ కౌర్ (8) కూతురు,
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి
Shivaratri Jagarana: శివరాత్రి జాగరణ కేవలం ఉపవాసం కాదు, శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. శివుడు నిరంతరం తపస్సులో ఉంటూ, ధనుర్విద్య, సంగీతం వంటి అనేక విద్యలకు ఆద్యుడిగా పూజింపబడతాడు. గతంపై పట్టు, భవిష్యత్తుపై భయం
Maha Shivaratri special: లింగోద్భవం కథ బ్రహ్మ, విష్ణువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుతో ప్రారంభమవుతుంది. వారి యుద్ధాన్ని ఆపడానికి శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. ఈ స్తంభం ఆద్యంతాలు కనుగొనే ప్రయత్నంలో
ఈ రాశిలో నాలుగు గ్రహాల యుతి, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం
ప్రేమికులు రోజు… నిజమే.. కాస్త జాగ్రత్తగా లేకపోతే.. ప్రేమ జంటలు ఆనందంగా జరుపుకునే ఈ రోజు విషాదంగా మారొచ్చు. కడప జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. రోడ్డు ప్రమాదం ఓ యువతిని బలి తీసుకుంది.
తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం జరిగింది. న్యాయవాది ఖదీర్ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం .. సులేమాన్ నగర్లోని తన సొంత కార్యాలయంలో ఖదీర్ పనిలో నిమగ్నమై
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పాసెంటర్పై కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్బీ పోలీస్టేషన్ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస
శరభ అవతారంలో సగం పక్షి, సగం సింహం. ఇది సింహం కంటే శక్తివంతమైనది. ఎనిమిది కాళ్ళు కలిగి ఉంది. శివుని అవతారమైన శరభుడు విష్ణువు అవతారమైన నరసింహ స్వామిని ఓడించినప్పుడు.. నరసింహుని కోపం చల్లారింది.