Hyderabad: ఇటీవలే ఐస్ క్రీమ్ లో చేతి వేలు, జర్రి వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువక ముందే తాజాగా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి
వినాయక చవితిని గణపతి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ వినాయక చవితి పండగ గురించి ఒక నమ్మకం కూడా ఉంది. అదేమిటంటే చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడవద్దు అనేది. ఒకవేళ వినాయక
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.336 ర్యాష్
హైదరాబాద్: వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో విషాదం నింపింది. పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్చారి (28) బస్సు
విజయవాడ బుడమేరుకి పడిన మూడు గండ్లు వలన విజయవాడలో అనేక పరీవాక ప్రాంతాల్లో జలమయమయ్యి కకావికలం చేసిన వైపరీత్యాన్ని అరికట్టగలిగామని నీటి పారుదల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం చెప్పారు. గత ఐదు
కొండపల్లి (ఎన్టీఆర్ జిల్లా) : కొండపల్లి శాంతినగర్-కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గండ్లు పూడ్చివేత పనులను ఏపీ
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామంలో పోసిన బాలకోటయ్య (52) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు నేపథ్యంలో ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై బాలకోటయ్యను మారణ ఆయుధాలతో దాడి చేసి హత్య
మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా
వరదతో విజయవాడను వణికించిన బుడమేరు గండ్ల పూడ్చివేత సూపర్ సక్సెస్ అయ్యింది. నిన్న రెండు గండ్లని పూడ్చిన అధికార యంత్రాంగం.. ఇవాళ మూడో గండికి చెక్ పెట్టింది. మూడు గండ్లు పూడ్చివేతతో విజయవాడ ఊపిరి
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయడమే పాపమైంది. ఓ మహిళను అందరూ చూస్తుండగానే చావబాది, శిరో ముండనం చేయించారు. ఈ దారుణ ఘటన కన్నౌజ్లో వెలుగు చూసింది.