గోదావరి ఒడ్డున గట్టుపై ఓ శివాలయం ఉంది. ఇక దాని పై అంతస్తులో ఓ కళ్యాణమండపం ఉంది. ఆ రాత్రి శివాలయం గోడ పక్కన మెరుస్తూ ఓ ఆకారం కనిపించింది.. ఏంటని చూడగా..
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చిలకలూరిపేట ఐటీడీపీ నేతలు పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులతో విడదల
ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు
నిరసనలు, ఆందోళనలు శాంతియుతంగా సాగితే ఎలాంటి సమస్య లేదు. కానీ ఏ మాత్రం హద్దులు మీరినా… ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన, అధికారులపై చేయి చేసుకున్నా.. భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా
స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రకాశంజిల్లాలో ఓ ప్రభుత్వం ఉపాధ్యాయుడు బరితెగించాడు. అభం శుభం తెలియని బాలికల
అమ్మా గంగమ్మ తల్లి.. మా వలలో మంచి చేపలు పడి.. మరిన్ని కాసులు వచ్చేలా చూడు అని మొక్కి సముద్రంలోకి వెళ్తారు జాలర్లు.. వారి ప్రార్థనలు కొన్నిసార్లు ఫలిస్తాయి.. మరికొన్నిసార్లు.. సీన్ రివర్స్
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మర్చుకుని కొత్త కొత్త మార్గాల్లో దాడి చేస్తున్నారు. అమాయక ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి, మెసేజ్ లు పంపి వారి నుంచి కోట్లాది డబ్బు క్యాష్ చేసుకుంటున్నారు.
ఆరితేరిన గజదొంగల్ని కూడా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు పోలీసులు. చిన్న క్లూ దొరికితే చాలు.. ఆ క్రైమ్ గుట్టు తేలుస్తున్నారు. ఈ కానీ ఇతగాడు బ్యాంకుకు కన్నం పెట్టేందుకు ముసుగుతో వచ్చి
రౌడీ షీటర్ విషయంలో తప్పు చేసిన పోలీసుల్ని ఏమీ చేయలేక బ్రాహ్మణ టెక్నీషియన్ పై వేధింపులు, అక్రమ కేసులతో బ్రాహ్మణ బలి పశువు రాష్ట్ర డిజిపి కి తప్పు చేసిన పోలీసులు పై చర్యలు
మేషం (14 నవంబర్, 2024) మీరు తగిన విశ్రాంతి తీసుకొవాలి లేదంటే, మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి