Sanga Reddy Crime News: పాత కక్ష మనసులో పెట్టుకొని నడిరోడ్డుపై అతి దారుణంగా తల్లీకొడుకును కిరాతకంగా హత్య చేసి చంపాడు ఓ వ్యక్తి. సంగారెడ్డి జిల్లా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం
ప్రేమంటూ వెంటపడ్డాడు. ఇష్టం లేదన్నా విన్పించుకోలేదు. కాదన్నా కనికరించలేదు. దగ్గరకు రానీయకపోవడంతో పగతో రగిలిపోయిన ఉన్మాది బరితెగించాడు. యువతిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తే
ఇళ్ళ ముందు చంపి పడేసిన నల్లకోడి కళేబరాలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు ఇతర పూజ సామాగ్రి ప్రత్యక్షమవడం చూసి హడలెత్తిపోతున్నారు. అర్ధరాత్రి ఇంటి ముందు ముగ్గులు.. అందులో నల్లకోడి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు
లగచర్ల దాడి వెనుక మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనక ఎవరు పెద్దలు ఉండు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ పట్టుపడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరి అనేది తెలిసే
రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం దిగజారిపోతోంది. చిన్న చిన్న కారణాలతో మానవ మృగంగా మారిపోతున్నాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు సకలంలో ఆస్పత్రికి చేర్చే అంబులెన్స్ సిబ్బంది తమ డ్యూటీని మరచిపోయి.. రోగిని పొదల్లో
పెళ్లైన దగ్గర్నుంచే అత్తింటివారి వేధింపులు.. వాటిని పంటి బిగువన భరించింది. అయినదానికి కానిదానికి సూటి పోటి మాటలు అంటే.. సర్దుకుపోయింది. తాజాగా ఆమె కడుపు పండింది. అయినా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలోకి వచ్చింది. పాము తల ఒక గ్లాసులో ఇరుక్కుని, బయటకు రాలేక ఇబ్బంది పడుతూ కనిపించింది. పాము అంటే కొంతమందికి భయం. కొంతమందికి భక్తి.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున
కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో ప్రతి రోజూ పవిత్రమైనదే. నదీ స్నానం, దానాలు, పూజలు అన్నీ శుభాలను ఇచ్చేవే. అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధులు అత్యంత విశిష్టమైనవి,పవిత్రమైనవి.
మేషం (15 నవంబర్, 2024) గ్రహరీత్యా, మీకు ఒళ్ళునొప్పులబాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకొండి. అదిమీకు మరింత వత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకొండి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ