• 141 ఏళ్ల జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
మాస ఫలాలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాల అనుకూలతతో ఈ నెలంతా సుఖసంతోషాలతో, సానుకూలతలు, సాఫల్యాలతో సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఈ
ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు
హైదరాబాద్లో మరో ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన అతడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన మియాపూర్లోని మదీనగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జరిగింది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు కాలేజీ
బస్సులో ప్రయణిస్తున్న ఓ వ్యక్తి పాన్ ఉమ్మేందుకు డోర్ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్నోలోని చిన్హట్
కాకతీయ హాస్టల్లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి
తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాలుడిని నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు బధ్రు, తల్లి లక్ష్మి కన్నీరు మున్నిరుగా విలపిస్తూ, వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సల సల మరిగే వేడినీళ్లలో పడి ఓ
అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. ఆస్తిలో సోదరికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బాలుడిని చంపాడు సరే.. మరి హత్యకు మూల్యం చెల్లించాలన్న సంగతి
చాలామంది సైకత శిల్పాలు అలాగే సైకత రూపాలను చేసేవారు నదీ తీరాలలో లేదా సముద్ర తీరాల వద్ద వాటిని చేసి ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాంటి ఒక సైకత శిల్పి దక్షిణ కాశీగా పేరు
ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా